ఇండియా లో స్టీరింగ్ కుడివైపు, ఇతర దేశాల్లో ఎడమవైపు ఎందుకుంటుందో తెలుసా?
మనకి తెలియని విషయాలు మన చుట్టూ చాలా ఉంటాయి, కానీ మనకి ఏం అవసరం లే అనుకోని వాటి గురించి తెలుసుకోకుండా వదిలేస్తాం. వాటిలో ఒకటే డ్రైవింగ్, డ్రైవింగ్ గురించి మాకు ఎందుకు తెలియదు… అని అనుకోకండి.. అసలు ఇండియన్స్ కుడివైపు, విదేశీయులు ఎడమవైపు ఎందుకు డ్రైవ్ చేస్తారో మీలో ఎంతమందికి తెలుసు ?మన దేశం వారు కుడివైపు డ్రైవ్ చేయడానికి కారణం ఏంటి? అసలు గుర్రాలకి, కార్ డ్రైవింగ్ కి సంబంధం ఉందా..?బ్రిటిష్ వారి ప్రభావం మన డ్రైవింగ్ మీద కూడా ఉందా?అన్ని ప్రాంతాల్లో డ్రైవింగ్ ఒకే రకంగా ఎందుకు ఉండదు? మీకు తెలుసా..? అదే ఎందుకో ఇప్పుడు చూద్దాం.
1700వ సంవత్సరం నాటి మాట. అప్పుడు ప్రస్తుతం ఉన్న వాహనాలేవీ లేవు. కేవలం గుర్రాలను మాత్రమే రవాణాకు ఉపయోగించేవారు. వాటిపై ఎక్కి ప్రయాణించేవారు. అయితే అలా గుర్రాలపై ప్రయాణించడానికి ముందుగా వాటిపైకి జనాలు ఎడమ వైపు నుంచే ఎక్కేవారు. ఎందుకంటే చాలా మంది కుడి చేతి వాటం కలవారు కావడం చేత. దీంతోపాటు అప్పట్లో కత్తులు ఎక్కువగా వాడే వారు కాబట్టి వాటిని వ్యక్తులు తమ ఎడమ వైపు ఒరలో ఉంచుకునే వారు. ఈ క్రమంలో గుర్రానికి కుడి వైపు నుంచి ఎక్కితే కత్తితో సమస్యలు వస్తాయి కాబట్టి దానికి ఎడమ వైపు నుంచే ఎక్కేవారు.
అలా ఎక్కిన తరువాత కూడా రహదారిపై ఎడమ వైపు నుంచే ప్రయాణించడం మొదలు పెట్టారు. అది అప్పటి వారికి సౌకర్యంగా ఉండేది. అనంతరం 1756, 1773 కాలం నాటికి గుర్రపు బండ్లు రంగ ప్రవేశం చేశాయి. అయితే అప్పుడు కూడా రోడ్డుపై ఎడమ వైపునే ప్రయాణించేవారు. కాగా అంతకు ముందు అంటే 1300వ సంవత్సరంలో అప్పటి పోప్ బోనిఫేస్ VIII ప్రజలను రహదారిపై ఎడమ వైపునే ప్రయాణించమని చెప్పారట. అలా కూడా గ్రీకులు, రోమన్లు, ఈజిప్షియన్లు రహదారిపై ఎడమ వైపునే ప్రయాణిస్తూ వచ్చారు.
హెన్రీ ఫోర్డ్ తయారు చేసిన కారులో స్టీరింగ్ ని ఎడమ వైపు పెట్టడంతో ఆ కారు రోడ్డుకు కుడి వయిపు ప్రయాణించేది, అప్పటి నుండి అమెరికాలో అన్ని కార్లు అలాగే తయారయ్యాయి, అప్పటి నుండి అమెరికన్లకు రోడ్డుకు కుడి వైపు డ్రైవ్ చేయడం అలవాటు అయిపోయింది.
ఇంగ్లాండ్ వారు రోడ్డుకు కుడి వైపు డ్రైవ్ చేసి ఎడమ వైపు నడుస్తారు,అయితే ఇండియాలో మాత్రం అందుకు భిన్నంగా ఇప్పటికీ రహదారిపై ఎడమ వైపునే వెళ్తున్నారు. ఎందుకంటే బ్రిటిషర్లది అదే పద్ధతి కాబట్టి, వారు మన దేశాన్ని పాలించారు కాబట్టి ఇక్కడ కూడా వారి పద్ధతే అమలులోకి వచ్చింది. అనంతరం దాన్ని మళ్లీ మార్చలేదు. సో, లెఫ్ట్, రైట్ డ్రైవింగ్ సిస్టమ్ గురించిన అసలు విషయం అదండీ.
1700వ సంవత్సరం నాటి మాట. అప్పుడు ప్రస్తుతం ఉన్న వాహనాలేవీ లేవు. కేవలం గుర్రాలను మాత్రమే రవాణాకు ఉపయోగించేవారు. వాటిపై ఎక్కి ప్రయాణించేవారు. అయితే అలా గుర్రాలపై ప్రయాణించడానికి ముందుగా వాటిపైకి జనాలు ఎడమ వైపు నుంచే ఎక్కేవారు. ఎందుకంటే చాలా మంది కుడి చేతి వాటం కలవారు కావడం చేత. దీంతోపాటు అప్పట్లో కత్తులు ఎక్కువగా వాడే వారు కాబట్టి వాటిని వ్యక్తులు తమ ఎడమ వైపు ఒరలో ఉంచుకునే వారు. ఈ క్రమంలో గుర్రానికి కుడి వైపు నుంచి ఎక్కితే కత్తితో సమస్యలు వస్తాయి కాబట్టి దానికి ఎడమ వైపు నుంచే ఎక్కేవారు.
అలా ఎక్కిన తరువాత కూడా రహదారిపై ఎడమ వైపు నుంచే ప్రయాణించడం మొదలు పెట్టారు. అది అప్పటి వారికి సౌకర్యంగా ఉండేది. అనంతరం 1756, 1773 కాలం నాటికి గుర్రపు బండ్లు రంగ ప్రవేశం చేశాయి. అయితే అప్పుడు కూడా రోడ్డుపై ఎడమ వైపునే ప్రయాణించేవారు. కాగా అంతకు ముందు అంటే 1300వ సంవత్సరంలో అప్పటి పోప్ బోనిఫేస్ VIII ప్రజలను రహదారిపై ఎడమ వైపునే ప్రయాణించమని చెప్పారట. అలా కూడా గ్రీకులు, రోమన్లు, ఈజిప్షియన్లు రహదారిపై ఎడమ వైపునే ప్రయాణిస్తూ వచ్చారు.
హెన్రీ ఫోర్డ్ తయారు చేసిన కారులో స్టీరింగ్ ని ఎడమ వైపు పెట్టడంతో ఆ కారు రోడ్డుకు కుడి వయిపు ప్రయాణించేది, అప్పటి నుండి అమెరికాలో అన్ని కార్లు అలాగే తయారయ్యాయి, అప్పటి నుండి అమెరికన్లకు రోడ్డుకు కుడి వైపు డ్రైవ్ చేయడం అలవాటు అయిపోయింది.
ఇంగ్లాండ్ వారు రోడ్డుకు కుడి వైపు డ్రైవ్ చేసి ఎడమ వైపు నడుస్తారు,అయితే ఇండియాలో మాత్రం అందుకు భిన్నంగా ఇప్పటికీ రహదారిపై ఎడమ వైపునే వెళ్తున్నారు. ఎందుకంటే బ్రిటిషర్లది అదే పద్ధతి కాబట్టి, వారు మన దేశాన్ని పాలించారు కాబట్టి ఇక్కడ కూడా వారి పద్ధతే అమలులోకి వచ్చింది. అనంతరం దాన్ని మళ్లీ మార్చలేదు. సో, లెఫ్ట్, రైట్ డ్రైవింగ్ సిస్టమ్ గురించిన అసలు విషయం అదండీ.
Post a Comment